ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ నాయకుడు బీజేపీలో చేరిక

ABN, First Publish Date - 2022-07-01T05:30:00+05:30

టీఆర్‌ఎస్‌ నాయకుడు బీజేపీలో చేరిక

అజయ్‌కుమార్‌రెడ్డికి పార్టీ కండువా కప్పుతున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమ, జూలై 1: మాజీ జడ్పీటీసీ(టీడీసీ) జగన్మోహన్‌రెడ్డి కుమారుడు, టీఆర్‌ఎస్‌ నాయకుడు అజయ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పరిగిలో బీజేపీ జాతీయ నాయకుడు అనుపమహజ్ర సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలకు వెన్నంటిఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాద్‌రావు, నాయకులు యాదయ్య, నర్సింహులు, మైబయ్యగౌడ్‌, కేశవులు, మణి పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising