ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దైవచింతనతో ప్రశాంతత

ABN, First Publish Date - 2022-10-02T04:56:03+05:30

దైవచింతనతో ప్రశాంతత

పల్లకీసేవలో వీర్లపల్లి శంకర్‌ దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌అర్బన్‌, అక్టోబరు 1: దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని షాద్‌నగర్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ అన్నారు. షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం నిర్వహించిన పల్లకిసేవలో వీర్లపల్లి శంకర్‌ దంపతులు పాల్గొన్నారు. ఆరవ వార్డు కౌన్సిలర్‌ పులిమామిడి లతశ్రీశ్రీశైలంగౌడ్‌, కౌన్సిలర్‌ పి.లతశ్రీశ్రీశైలంగౌడ్‌, ఎంసాని నర్సింహులు, కుమార్‌గౌడ్‌, రఘుగౌడ్‌, జి. రమేష్‌, బచ్చన్న, చల్లా శ్రీకాంత్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, రాయికల్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-02T04:56:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising