ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోల్‌గేట్‌.. త్రివర్ణమయం

ABN, First Publish Date - 2022-08-11T05:03:23+05:30

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో

గండిపేట మండలం నార్సింగ్‌, నానక్‌రాంగూడ మధ్యలోని టోల్‌గేట్‌ వద్ద మువ్వన్నెల వెలుగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి  75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ సమయంలో పలు ప్రధాన నిర్మాణాలు త్రివర్ణమయంగా మారాయి. గండిపేట మండలం నార్సింగ్‌, నానక్‌రాంగూడ మధ్యలో ఉన్న టోల్‌గేట్‌ను మువ్వన్నెల జెండా రంగుల వెలుగులు విరజిమ్మేలా విద్యుద్దీపాలను అలంకరించారు.

- ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌, రంగారెడ్డి జిల్లా



Updated Date - 2022-08-11T05:03:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising