టోల్గేట్.. త్రివర్ణమయం
ABN, First Publish Date - 2022-08-11T05:03:23+05:30
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ సమయంలో పలు ప్రధాన నిర్మాణాలు త్రివర్ణమయంగా మారాయి. గండిపేట మండలం నార్సింగ్, నానక్రాంగూడ మధ్యలో ఉన్న టోల్గేట్ను మువ్వన్నెల జెండా రంగుల వెలుగులు విరజిమ్మేలా విద్యుద్దీపాలను అలంకరించారు.
- ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్, రంగారెడ్డి జిల్లా
Updated Date - 2022-08-11T05:03:23+05:30 IST