ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో కృషి

ABN, First Publish Date - 2022-05-19T05:02:58+05:30

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో కృషి

నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న లక్ష్మణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చేవెళ్ల, మే 18: ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ యూనియన్‌(టీఎన్జీవో) నిరంతరం పోరాడుతుందని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షడు లక్ష్మణ్‌ అన్నారు. ఈఎన్జీవో చేవెళ్ల డివిజన్‌ కమిటీని బుధవారం మండల పరిషత్‌లో ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా అశోక్‌కుమార్‌ వ్యవహరించారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసేలా సంఘం పనిచేస్తోందన్నారు. నూతన కమిటీ టీఎన్జీవో పటిష్టతకు పాటుపడాలన్నారు. చేవెళ్ల డివిజన్‌ అధ్యక్షుడిగా ఇ.రాజ్‌కుమార్‌(ఇన్‌చార్జి ఎంపీడీవో), ఉపాధ్యక్షులు రవీందర్‌రెడ్డి(మండల సర్వేయర్‌), కార్యదర్శి డి.శ్యామ్‌రావ్‌(పీహెచ్‌సీ, షాబాద్‌),     ఎగ్జిక్యుటీవ్‌ కమిటీ మెంబర్లుగా పలువురిని ఎన్నుకున్నారు. 

Updated Date - 2022-05-19T05:02:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising