ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాద్‌నగర్‌ బస్టాండ్‌లో మళ్లీ చోరీ

ABN, First Publish Date - 2022-08-27T05:18:27+05:30

షాద్‌నగర్‌ బస్టాండ్‌లో మళ్లీ చోరీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌ రూరల్‌, ఆగస్టు 26: షాద్‌నగర్‌ బస్టాండ్‌లో దొంగలు చెలరేగిపోతున్నారు. పది రోజుల వ్యవధిలో రెండో సారి ప్రయాణికురాలి మెడలో బంగారు గొలుసును అపహరించారు. గతంలో గాంధీనగర్‌ కాలనీకి చెందిన ఓమహిళ తన బ్యాగులో ఏడు తులాల బంగారు ఆభరణాన్ని పెట్టుకుని మహబూబ్‌నగర్‌ బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. తాజాగా శుక్రవారం అదే కాలనీకి చెందిన చంద్రకళ అనే మహిళ బ్యాగులో మూడు తులాల బంగారు గొలుసు పెట్టుకుని మహబూబ్‌నగర్‌ బస్సు ఎక్కుతుండగా చోరీ చేశారు. బస్సు ఎక్కి టిక్కెట్‌ కోసం బ్యాగు చూసుకోగా బంగారం కనిపించలేదని బాధితురాలు వాపోయింది. బస్టాండ్‌లో సీసీకెమెరాలు పనిచేయక పోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-08-27T05:18:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising