ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ యువతి మృతి

ABN, First Publish Date - 2022-05-18T05:42:48+05:30

చికిత్స పొందుతూ యువతి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేశంపేట, మే 17: మండలంలోని కాకునూర్‌ గ్రామానికి చెందిన  యువతి వ్యవసాయ పనులు చేస్తూ సొమ్మసిల్లిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. గ్రామానికి చెందిన రాములు యశోద దంపతులకు ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. వారిలో మూడో కూతురు శివాని(19) తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో తోడుగా ఉండేది. సోమవారం వారి వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా శివాని సొమ్మసిల్లి పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు కేశంపేటలోని ఓ ఆర్‌ఎంపీ దగ్గరికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి శంషాబాద్‌లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. యువతి మృతికి గల కారణాలు తెలియరాలేదు. 

Updated Date - 2022-05-18T05:42:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising