ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-03-17T04:52:55+05:30

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాబాద్‌, మార్చి 16: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘటన షాబాద్‌ మండల పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కుమ్మరిగూడ గ్రామానికి చెందిన కుమ్మరి రాములు(45) అదే గ్రామంలో గొల్ల శ్రీశైలం నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి నీళ్లు పట్టేందుకు వెళ్లాడు. అక్కడ ప్లగ్‌ తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్‌షాక్‌ రావడంతో రాములు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌  తెలిపారు. 

Updated Date - 2022-03-17T04:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising