ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-07-07T05:30:00+05:30

దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూర్‌, జూలై 7: కొత్తూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని వైఎం తండా గ్రామపంచాయతీలోని పులిచర్లకుంట తండాకు పాత్లావత్‌ దశరథ్‌(42) అనే వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు సీఐ బాల్‌రాజ్‌ తెలిపారు. గత నెల 29న దశరథ్‌పై అదే తండాకు చెందిన తుల్స్యనాయక్‌ మద్యం మత్తులో దాడి చేసి గాయపరిచాడు. దీంతో అతన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియా అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న దశరథ్‌ మృతిచెందాడని తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  

Updated Date - 2022-07-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising