ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-05-28T05:13:15+05:30

నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం

జేబీఐటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న జేవీ.కృష్ణారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  • జేబీఐటీ కార్యదర్శి జేవీ కృష్ణారావు

మొయినాబాద్‌ రూరల్‌, మే27: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయమని జేబీఐటీ విద్యాసంస్థలకార్యదర్శి జేవీ కృష్ణారావు తెలిపారు. జేబీఐటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండురోజుల పాటు జరిగే కల్చరల్‌, టెక్నిల్‌ 2022-ఫెస్టివల్‌ శుక్రవారం ప్రారంభమైంది. ఈ వేడుకల్లో కృష్ణారావు మాట్లాడుతూ విద్యతో పాటు సంస్కృతీ సంప్రదాయాలు, క్రీడలతో పాటు ఇతర సదుపాయాలను విద్యార్థులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. వారి ప్రతిభను బట్టి ఆయా రంగాల్లో రాణించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్బంగా విద్యార్థులు చేపట్టిన కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణమాచారి, సీఏ రాజశేఖర్‌రెడ్డి, ఫెస్ట్‌ ఇన్‌చార్జ్‌ కృష్ణ, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T05:13:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising