ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్లోంచి పడి ప్రయాణికుడి దుర్మరణం

ABN, First Publish Date - 2022-05-17T05:12:01+05:30

రైల్లోంచి పడి ప్రయాణికుడి దుర్మరణం

రైల్వే ట్రాక్‌ పక్కన పడి ఉన్న హైమత్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవాబుపేట, మే 16: ప్రమాదవశాత్తు రైలులోనుంచి పడి ఓ ప్ర యాణికుడు మృతిచెందిన ఘటన గూల్లగొడ రైల్యేస్టేషన్‌ వద్ద చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకు లు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ కిషన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన హైమత్‌(43) కుటు ంబీకులతో వారం క్రితం కర్ణాటక లోని బాల్కి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం పూర్ణ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో హైదబారాద్‌ వస్తుండగా గూల్లగూడ స్టేషన్‌ సమీపానికి రాగానే డోర్‌ తగిలి కిందపడ్డాడు. కుటుంబీకులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారమి చ్చారు. వచ్చి చూసే సరికే హైమత్‌ మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. హైమత్‌కు భార్య రుబీనాబేగం, ముగ్గు రు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సర్పంచ్‌ శ్రీనివా్‌సగౌడ్‌ పరిశీలించి సానుభూతి తెలిపారు.

Updated Date - 2022-05-17T05:12:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising