ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ ఉపాధ్యాయుడి మృతి

ABN, First Publish Date - 2022-07-01T06:02:18+05:30

చికిత్స పొందుతూ ఉపాధ్యాయుడి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూడూరు, జూన్‌ 30 : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఉపాధ్యాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూడూరు మండలం, అంగడి చిట్టంపల్లికి చెందిన పేట వీరేశం (54) పరిగిలో నివాసం ఉండేవారు. పూడూరు మండలంలోని మంచన్‌పల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గురువారం ఉదయం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. వీరేశంకు భార్య ఉమాదేవి, కూతురు తేజస్విని, కుమారుడు వరుణ్‌ ఉన్నారు. అంగడి చిట్టంపల్లిలో జరిగిన వీరేశం అంత్యక్రియలకు పలువురు ఉపాధ్యాయులు హాజరై ఆయనకు నివాళులర్పించారు.

Updated Date - 2022-07-01T06:02:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising