ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి

ABN, First Publish Date - 2022-11-24T23:50:56+05:30

విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పూడూర్‌ ఎంఈవో హరిశ్చందర్‌, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర సభ్యులు వెంకటరమణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూడూర్‌, నవంబరు 24: విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పూడూర్‌ ఎంఈవో హరిశ్చందర్‌, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర సభ్యులు వెంకటరమణ అన్నారు. గురువారం మన్నెగూడ జడ్పీ ఉన్నత పాఠశాలలో వికారాబాద్‌ జిల్లా జన విజ్ఞాన వేదిక కో-ఆర్డినేటర్‌ మధు అధ్యక్షతన సైన్స్‌ టాలెంట్‌ టెస్టు నిర్వహించారు. ప్రజలకు, విద్యార్థులకు సైన్స్‌ను దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతోనే టాలెంట్‌ టెస్టు ముఖ్య ఉద్దేశం అన్నారు.

Updated Date - 2022-11-24T23:50:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising