ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దశలవారీగా సమస్యల పరిష్కారం

ABN, First Publish Date - 2022-08-14T05:49:47+05:30

దశలవారీగా సమస్యల పరిష్కారం

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న చైర్‌పర్సన్‌ వసుపతి ప్రణీత తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసర రూరల్‌, ఆగస్టు 13 : దశలవారీగా మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరింపబడుతాయని దమ్మాయిగూడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రణీత అన్నారు. శనివారం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనుల నిర్వహణకు గాను రూ.15కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం క్యాబినెట్‌ సమావేశంలో ప్రకటించినట్లు ఆమె తెలిపారు. దీంతో చైర్‌పర్సన్‌ ఆధ్వర్యంలో దమ్మాయిగూడలోని ప్రధాన చౌరస్తాలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:49:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising