బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్గా శ్రీనివాస్రెడ్డి
ABN, First Publish Date - 2022-08-14T05:50:08+05:30
బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్గా శ్రీనివాస్రెడ్డి
చేవెళ్ల, ఆగస్టు 13: బీజేవైఎం చేవెళ్ల నియోజకవర్గ కన్వీనర్గా అల్లావాడ శ్రీనివాస్రెడ్డిని నియమించారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు యాదీశ్, బీజేపీ చేవెళ్ల మండల అధ్యక్షుడు దేవర పాండు రంగారెడ్డిల చేతుల మీదుగా శనివారం నియామకపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఎ.అనంత్రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు జి.శ్రీనివా్సరెడ్డి, నాయకులు మధుకర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, ఎ.మధుసూదన్రెడ్డి, అభిలా్షరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-08-14T05:50:08+05:30 IST