ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

ABN, First Publish Date - 2022-08-16T05:30:00+05:30

ప్రతిఒక్కరూ దైవచింతనను అలవర్చుకోవాలని,

సూర్యగిరి ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేస్తున్న మంత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేశ్వరం, ఆగస్లు 16 : ప్రతిఒక్కరూ దైవచింతనను అలవర్చుకోవాలని, గ్రామ దేవతలకు ఎంతో ప్రత్యేకత ఉందని విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపల్‌ పరిధిలోని రావిరాల, సర్ధార్‌నగర్‌ ప్రాంతాల్లో ఉన్న శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ బోనాలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రావిరాల గ్రామ మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల ఉత్సవాల్లో శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాలు, యువతీయువకులు కేరింతలు, పోతురాజుల విన్యాసాలు అలరించాయి. ఉత్సవాల్లో ఆలయ కమిటీ చైర్మన్‌ రెడ్డిగల్ల రత్నం, నాయకులు జెల్లల లక్ష్మయ్య, బాట సురేష్‌, కాటం భాస్కర్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising