వీఆర్ఏల సమ్మెకు సంఘీభావం
ABN, First Publish Date - 2022-08-16T05:00:13+05:30
వీఆర్ఏలు చేపట్టిన నిరవదిక సమ్మె మంచాల మండలంలో
మంచాల, ఆగస్టు 15 : వీఆర్ఏలు చేపట్టిన నిరవదిక సమ్మె మంచాల మండలంలో సోమవారం 22వ రోజూ కొనసాగింది. వైఎ్సఆర్తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్యగౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివా్సనాయక్లు వీఆర్ఏల దీక్షాశిభిరాన్ని సందర్శించి సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జంగయ్యగౌడ్ మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళనలో వీఆర్ఏలు వై.భాస్కర్, పి.నాగరాజు, ఎలమోని భాస్కర్, పి.వెంకటేష్, జి.యాదయ్య, గుండెమోనియాదయ్య, సీహెచ్.మల్లే్ష, జి.కిరణ్కుమార్, మణికంఠ, చంద్రయ్య, బూరపారేష తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-16T05:00:13+05:30 IST