ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ముస్లింలను ఓటుబ్యాంకుగా వాడుకుంటున్న పాలకులు’

ABN, First Publish Date - 2022-05-18T05:57:38+05:30

‘ముస్లింలను ఓటుబ్యాంకుగా వాడుకుంటున్న పాలకులు’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడంగల్‌ రూరల్‌, మే 17: పాలకులు ప్రజలకు హామీలు ఇవ్వడమే తప్పా వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎంఐఎం కొడంగల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బీ గుల్షన్‌ ఆరోపించారు. మంగళవారం ఆయన తాండూర్‌ రోడ్డులో గల షాదీఖానాను ఎంఐఎం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పాలకులు ముస్లిం మైనారిటీలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడమే తప్పా వారి అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. కొడంగల్‌ షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ప్రకటించినా.. కాగితాలకే పరిమితం అయిందన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి హయాం నుంచి షాదీఖానా గురించి ప్రస్తావిస్తున్నా.. ప్రస్తుత ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి పట్టించుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. వారం రోజుల్లో షాదీఖానా నిర్మాణ పనులను ప్రారంభించాలన్నారు. నాయకులు ఎండీ.ముర్తజా, షేక్‌ రుమాన్‌, ఎండీ. అజహర్‌, షేక్‌ ఆబీద్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-05-18T05:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising