ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు పాల్మాకులకు రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-05-24T05:10:24+05:30

రైతు డిక్లరేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి అర్బన్‌, మే 23 : రైతు డిక్లరేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమం గ్రామాల్లో కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు(మంగళవారం) శంషాబాద్‌ మండలం పాల్మాకుల గ్రామంలో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరు కానున్నట్లు డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. 


Updated Date - 2022-05-24T05:10:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising