ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

32వ రోజుకు రిలేదీక్షలు

ABN, First Publish Date - 2022-07-04T05:02:19+05:30

చీపునుంతలలో అక్రమంగా నిర్మిస్తున్న మైనింగ్‌ పనులను

దీక్షలో కూర్చున్న బాధిత రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలకొండపల్లి, జూలై 3:  చీపునుంతలలో అక్రమంగా నిర్మిస్తున్న మైనింగ్‌ పనులను నిలిపి వేసి పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బాధిత రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 32వ రోజుకు చేరాయి. దీక్షాశిబిరాన్ని పలు పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు సందర్శించి బాధిత రైతులకు సంఘీభావం తెలిపారు. మైనింగ్‌ పేరుతో పేదల భూములు లాక్కోవడం తగదని, మైనింగ్‌ను నిలిపివేసి గతంలో ఆ భూములను సాగు చేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని నాయకులు కోరారు. మైనింగ్‌ను రద్దు చేసే వరకు దీక్షలు కొనసాగిస్తామని బాధిత రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు పవన్‌ వాల్మీకి, బాధిత రైతులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-04T05:02:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising