ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-03-19T04:54:49+05:30

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దౌల్తాబాద్‌, మార్చి 18: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో అందించే రూ.2వేలు ఖాతాల్లో జమయ్యేందుకు రైతులు ఆన్‌లైన్‌లో ఆధార్‌ కేవైసీ చేసుకోవాలని వ్యవసాయశాఖ విస్తరణాధికారి పట్నం శ్రీపతిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రైతులు మీసేవా కేంద్రాల్లో ఈ నెల 30 వరకు ఆధార్‌ కేవైసీ చేయించుకోవాలన్నారు.

Updated Date - 2022-03-19T04:54:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising