లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
ABN, First Publish Date - 2022-06-07T05:41:04+05:30
లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
కొడంగల్ రూరల్, జూన్ 6: అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. కొడంగల్ ఎస్సై ఎ.రవి తెలిపిన వి వరాల మేరకు.. సోమవారం తెల్లవారుజామున మద్దూర్ నుంచి తా ండూర్కు లారీలో తరలిస్తున్న 250క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని పౌరసరఫరాల శాఖ అధికారి గణపతిరావుకు అప్పగించారు.
Updated Date - 2022-06-07T05:41:04+05:30 IST