ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలకు రావాలి

ABN, First Publish Date - 2022-01-24T04:36:14+05:30

మండల పరిధిలోని ముచ్చింతల్‌ శ్రీరాంనగర్‌ దివ్యక్షేత్రంలో

ఎంపీ, ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న చినజీయర్‌స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆహ్వాన పత్రిక అందజేసిన చిన జీయర్‌స్వామి 


శంషాబాద్‌రూరల్‌, జనవరి 23: మండల పరిధిలోని ముచ్చింతల్‌ శ్రీరాంనగర్‌ దివ్యక్షేత్రంలో జరిగే శ్రీ రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలకు రావాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి ఆదివారం చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యులు డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌కు ఆశ్రమంలో ఆహ్వాన పత్రికలు అందజేశారు. అంతకుముందు వారికి మంగళ శాసనములు అందజేశారు. స్వామీజీ ఆహ్వానం మేరకు తప్పకుండా ఉత్సవాలకు హాజరవుతామని ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. 



Updated Date - 2022-01-24T04:36:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising