ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాఖీ పండగను ఆనందంగా జరుపుకోవాలి

ABN, First Publish Date - 2022-08-12T05:00:21+05:30

రాఖీ పండగ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి,

రాఖీలతో మంత్రి సబితారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 11 : రాఖీ పండగ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు రాఖీ పండగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెలిపారు. తమ సోదరీమణులకు ఏ ఆపద రాకుండా.. ఎల్లవేళలా అండగా నిలబడతామని సోదరులు భరోసాను అందించడం ఈ పండగ విశిష్టత అని, అక్కాచెల్లెళ్ల రక్ష తమ గురుతర బాధ్యత అనే కర్తవ్యాన్ని రక్షాబంధన్‌ గుర్తు చేస్తుందని తెలిపారు. 



Updated Date - 2022-08-12T05:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising