ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిభావంతోనే శాంతి

ABN, First Publish Date - 2022-12-31T23:59:17+05:30

భక్తి భావంతో శాంతి చేకూరుతుందని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా స్టాడింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌, కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్‌ రెడ్డి తెలిపారు.

పూజలు చేస్తున్న జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రావణ్‌ రెడ్డి దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేశంపేట, డిసెంబరు 31: భక్తి భావంతో శాంతి చేకూరుతుందని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా స్టాడింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌, కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్‌ రెడ్డి తెలిపారు. షాద్‌నగర్‌ సమీపంలోని శ్రీ జగద్గురు పంచాచార్య వీరశైవాగమ సంస్కృత వేద పాఠశాలలో జడ్పీటీసీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా శనివారం శివలింగ అభిషేకం చేశారు. అదేవిధంగా వేద పాఠశాలలో అన్నదానం చేశారు.

Updated Date - 2022-12-31T23:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising