ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీరాజ్‌ ఏఈ మృతి

ABN, First Publish Date - 2022-05-25T05:47:27+05:30

పంచాయతీరాజ్‌ ఏఈ మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, మే 24:మండల పరిషత్‌ కార్యాలయంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్‌ ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి అనారోగ్యంతో మంగళవారం ఉదయం మృతి చెందాడు. గత మూడు సంవత్సరాల నుంచి మండలంలో పనిచేసిన ఆయన మండల ప్రజల మన్ననలు పొందారు. ఆయన మృతి చెందడంతో ఆయ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నివాళులర్పించారు.

Updated Date - 2022-05-25T05:47:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising