ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ కార్మికుల జీతాలివ్వాలి

ABN, First Publish Date - 2022-07-06T05:27:00+05:30

పంచాయతీ కార్మికుల జీతాలివ్వాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా

బషీరాబాద్‌, జూలై 5 : పంచాయతీ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని, నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని సీఐటీయూ ఆధ్వర్యంలో బషీరాబాద్‌ గ్రామ పంచాయతీ కార్మికులు మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, మం త్రులు నెలనెలా జీతాలు తీసుకుంటూ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందుల పెడుతున్నరన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం పేరిట కార్మికులతో చాకిరి చే యించుకుంటూ.. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ని ర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. కార్మికులకు వెంటనే జీతాలు ఇవ్వకుంటే యూనియన్‌ ఆధ్వర్యంలో పోరాటం ఉ ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంపీడీవో రమే్‌షకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్మికులు శామప్ప, లక్ష్మి, శ్యామల, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T05:27:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising