ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ నేరగాళ్ల వలలో ఊటుపల్లి వ్యక్తి

ABN, First Publish Date - 2022-08-15T05:34:49+05:30

సైబర్‌ నేరగాళ్ల వలలో ఊటుపల్లి వ్యక్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రూ.19,300 నష్టపోయిన బాధితుడు

దోమ, ఆగస్టు 14 : మండల పరిధిలోని ఊటుపల్లి తండాకు చెందిన రాజేశ్‌ అనే వ్యక్తి సైబర్‌ నేరగాళ్ల మోసానికి బలయ్యాడు. ఈమేరకు వారి మాటలు నమ్మి రూ.19,300 పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. రాజేశ్‌ పార్ట్‌టైం జాబ్‌కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేస్తుండగా.. రూ.500 డిపాజిట్‌ చేస్తే రూ.1100 క్యాష్‌బ్యాక్‌ వస్తుందనే ఓ అపరిచిత మెసేజ్‌ చదివాడు. దీంతో వెంటనే అతడు డిపాజిట్‌ చేశాడు. అనంతరం అతడి అకౌంట్‌లోకి రూ.1100 జమయ్యాయి. ఆతర్వాత ఎక్కువ మొత్తంలో డిపాజిట్‌ చేస్తే మరింత లాభం వస్తుందని మెసేజ్‌ రావడంతో రూ.19,300 డిపాజిట్‌ చేశాడు. అనంతరం అవతలి వైపునుంచి లావాదేవీలు నిలిపివేయడంతో నష్టపోయానని తెలుసుకొని ఆదివారం సైబర్‌ క్రైమ్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై స్థానిక పీఎస్‌లో కూడా ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.

Updated Date - 2022-08-15T05:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising