ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటల పరిశీలన

ABN, First Publish Date - 2022-09-20T04:49:06+05:30

మండల పరిధిలోని పోలెపల్లిలో

రైతుతో మాట్లాడుతున్న ఏవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు, సెప్టెంబరు 19: మండల పరిధిలోని పోలెపల్లిలో సోమవారం మండల వ్యవసాయ శాఖ అధికారి అరుణ కుమారి పర్యటించారు. ఈసందర్భంగా పంటల నమోదు కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం చీడ పీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు సాగులో పెట్టుబడులు తగ్గించుకొని దిగుబడి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో శివతేజ, ఎట్టయ్య, లాలు పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-20T04:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising