ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సరీలను సంరక్షించాలి : జడ్పీ సీఈవో

ABN, First Publish Date - 2022-05-25T05:24:40+05:30

నర్సరీలను సంరక్షించాలి : జడ్పీ సీఈవో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, మే 24 : నర్సరీలను సంరక్షించుకుంటూ ఎప్పటికప్పుడు నీటిని అందించాలని జడ్పీ సీఈవో జానకిరెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్‌ మండల పరిధిలోని పెండ్లిమడుగు గ్రామంలో అధికారులతో నర్సరీ, వైకుంఠధామం, కంపోస్ట్‌ యార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీలో పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో సుభాషిణి, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో నాగరాజు, పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-05-25T05:24:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising