ఎంపీడీవో, కార్యదర్శికి నోటీసులు
ABN, First Publish Date - 2022-07-19T05:00:15+05:30
ఎంపీడీవో, కార్యదర్శికి నోటీసులు
మేడ్చల్, జూలై 18 ( ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్ మండలం శ్రీరంగవరంలో హరితహారం, బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటులో నిర్లక్ష్యం వహించినందుకు ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, ఇతర సిబ్బందికి నోటీసులను సోమవారం డీఆర్డీఏ పీడీ పద్మజారాణి జారీ చేశారు. ఎంపీడీవో రమాదేవితో పాటు కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు.
Updated Date - 2022-07-19T05:00:15+05:30 IST