ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రె్‌సలో పలువురి చేరిక

ABN, First Publish Date - 2022-11-27T23:57:24+05:30

మేడ్చల్‌ మండలం ఎల్లంపేట గ్రామంలో వివిధ పార్టీల నుంచి పలువురు యువకులు కాంగ్రె్‌సలో చేరారు.

కాంగ్రె్‌సలో చేరిన యువకులతో హరివర్ధన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మేడ్చల్‌ మండలం ఎల్లంపేట గ్రామంలో వివిధ పార్టీల నుంచి పలువురు యువకులు కాంగ్రె్‌సలో చేరారు. ఈమేరకు పీసీసీ సీనియర్‌ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి యువకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాగా, మాజీ సర్పంచ్‌ నర్సింహా ఆధ్వర్యంలో యువకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరివర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయకత్వం నచ్చి యువకులు పార్టీలో చేరుతున్నారన్నారు. రమణారెడ్డి, పోచయ్య, శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T23:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising