ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-03-05T05:30:00+05:30

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తకోట, మార్చి 5: వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని జాతీయ రహదారిపై గల విలియంకొండ గ్రామ స్టేజీ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూరుకు చెందిన సురేష్‌(32) నాగర్‌కర్నూల్‌ జిల్లా పెట్టవెళ్లి గ్రామానికి చెందిన చందు బైక్‌పై స్వగ్రామానికి వెళ్లడానికి రహదారిని దాటుతుండగా హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వైపు వెళ్తున్న డీసీఎం ఢీకొంది. గాయాలైన ఇద్దరిని స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేష్‌ మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగశేఖర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-03-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising