ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుష్కరిణిలో పడి వ్యక్తి..

ABN, First Publish Date - 2022-07-04T05:46:26+05:30

పుష్కరిణిలో పడి వ్యక్తి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేశ్వరం, జూలై 3: ప్రమాదవశాత్తు పుష్కరిణిలో పడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మహేశ్వరం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. మల్కాజిగికి చెందిన శ్రీనివాస్‌(44) జీవనోపాధి నిమిత్తం మహేశ్వరానికి వచ్చాడు. మండల కేంద్రంలోని శివగంగ ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్దకు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు పుష్కరిణిలో పడిపోయి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-07-04T05:46:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising