ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలుకింద పడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-07-01T06:16:42+05:30

రైలుకింద పడి వ్యక్తి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూర్‌, జూన్‌ 30: కొత్తూర్‌ శివారులో వినాయక స్టీల్‌ పరిశ్రమ వెనుక గల రైల్వేపట్టాల వద్ద రైలు కింద పడి గూడెం పాషా(35) అనే వ్యక్తి మృతి చెందినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ కృష్ణ తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జమిస్తాపూర్‌ ప్రాంతానికి చెందిన గూడెం పాషా శంషాబాద్‌లో కూలీగా పనిచేస్తుంటాడని తెలిపారు. బుధవారం రాత్రి రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశత్తూ రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం షాద్‌నగర్‌తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కృష్ణ తెలిపారు.  

Updated Date - 2022-07-01T06:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising