ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: హిమాయత్‌సాగర్‌లో దూకి వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-08-18T16:31:22+05:30

జిల్లాలోని రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. హిమాయత్ సాగర్‌లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. హిమాయత్ సాగర్‌లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సాగర్‌లో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు గోషామహాల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ యాదవ్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాల విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2022-08-18T16:31:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising