ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనులపండువగా లక్ష్మీచెన్నకేశవస్వామి తిరుకల్యాణం

ABN, First Publish Date - 2022-05-17T05:11:03+05:30

కనులపండువగా లక్ష్మీచెన్నకేశవస్వామి తిరుకల్యాణం

పూజల్లో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కందుకూరు,మే16: ఊట్లపల్లి దేవుని గుట్టపై ఉన్న శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి తిరు కల్యాణం సోమవారం కనులపండువగా జరిగింది. ఉదయం స్వామివారికి ఛత్‌స్థాన పూజ, నవగ్రహ వాస్త్తుపూజలు, సుదర్శన హోమం నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారి వేద పండితులు రాజుశర్మ నేతృత్వంలో పండితులు స్వామివారి తిరుకల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణాన్ని తిలకించడానికి ముచ్చర్ల, ఊట్లపల్లి గ్రామస్తులతో పాటు దాసర్పల్లి, కందుకూరు, కడ్తాల, సాయిరెడ్డిగూడ, అల్మాస్‌పల్లి గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షడు బొక్క నర్సింహారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములుయాదవ్‌, కొత్తగూడ సర్పంచ్‌ సాధ మల్లారెడ్డి, ముచ్చర్ల మాజీ సర్పంచ్‌ తేరటి లక్ష్మణ్‌ముదిరాజ్‌, ముచ్చర్ల ఎంపీటీసీ సభ్యుడు మల్లేష్‌, నాయకులు మాధవరెడ్డి, ఎస్‌.భూమిరెడ్డి, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T05:11:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising