ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరకత శివలింగాన్ని దర్శించుకున్న కేరళ ఐజీ

ABN, First Publish Date - 2022-07-08T04:57:24+05:30

దైవచింతనతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందని

శివలింగానికి ప్రత్యక పూజలు చేస్తున్న ఐజీ లక్ష్మణ్‌నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంకర్‌పల్లి, జూలై 7 : దైవచింతనతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందని కేరళ ఐజీ లక్ష్మణ్‌నాయక్‌ పేర్కొన్నారు. గురువారం శంకర్‌పల్లి మండలం చందిప్ప గ్రామంలోని మరకత శివలింగాన్ని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌నాయక్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలన్నారు. పూరాతనమైన శివలింగాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో వివంత డెవలపర్స్‌ యజమాని శ్రీనివా్‌సరావు, మహరాజ్‌పేట్‌ మాజీ ఉపసర్పంచ్‌ తొండ రవి, చందిప్ప సర్పంచ్‌ స్వప్న మోహన్‌, నాయకులు నర్సింహులు, ఆలయ చైర్మన్‌ సదానందం తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-07-08T04:57:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising