ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూనిర్వాసితులకు న్యాయం చేయాలి

ABN, First Publish Date - 2022-06-27T04:39:21+05:30

చందన్‌వెళ్లిలో సర్వే నెంబర్‌ 190లో కంపెనీల కోసం

హైతాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న భూనిర్వాసితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాబాద్‌, జూన్‌ 26: చందన్‌వెళ్లిలో సర్వే నెంబర్‌ 190లో కంపెనీల కోసం సేకరించిన భూముల్లో అవకతవకలు జరిగాయని, బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని చందన్‌వెళ్లి రైతులు నీరటి అంజనేయులు ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని హైతాబాద్‌లోని వెల్‌స్పన్‌ కంపెనీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. చందన్‌వెళ్లి సర్వేనెంబర్‌ 190లో భూమిని కోల్పోయిన వారిలో ఇంకా కొందరి రైతులకు నష్టపరిహారం అందలేదన్నారు. వెంటనే పరిహారం అందేలా చూడాలన్నారు. చందన్‌వెళ్లి భూనిర్వాసితులకు న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు, భూనిర్వాసితులు ఉన్నారు. 



Updated Date - 2022-06-27T04:39:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising