ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీలో పలువురి చేరిక

ABN, First Publish Date - 2022-08-17T05:48:27+05:30

బీజేపీలో పలువురి చేరిక

బీజేపీలో చేరిన టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేట, ఆగస్టు 16 : బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం శామీర్‌పేట మండలం బాబాగూడ గ్రామంలో ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి, మండలాధ్యక్షుడు కైర యాదగిరి, ఉపాధ్యక్షుడు దేశం పవన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎ్‌సకు చెందిన 40 మంది కార్యకర్తలు, నాయకులు బీజేపీలో చేరారు. ఈమేరకు మోహన్‌రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. బాబాగూడ మాజీ ఉపసర్పంచ్‌ కాసర్ల వెంకటేశ్‌గౌడ్‌, కాసర్ల భాగ్యమ్మ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మేడి శ్రీనివాస్‌, మేడి మహేష్‌, తదితర కార్యకర్తలు తదితరులు బీజేపీలో చేరారు.

Updated Date - 2022-08-17T05:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising