ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో నెంబర్‌ 58,59 దరఖాస్తుల పరిశీలన

ABN, First Publish Date - 2022-05-28T05:01:46+05:30

ప్రభుత్వ భూముల్లో జీవో నెంబర్‌ 58, 59 ప్రకారం

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చందానగర్‌, మే27: ప్రభుత్వ భూముల్లో జీవో నెంబర్‌ 58, 59 ప్రకారం నివాసం ఉంటున్న వారిని గుర్తించి ఇంటి యాజమాన్య హక్కుపత్రాన్ని అందజేస్తామని, అందుకుగాను కట్టుదిట్టంగా సర్వే చేయాలని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. శేరిలింగంపల్లి గోపినగర్‌లో ప్రభుత్వ భూముల్లో జీవో నెంబర్‌ 58, 59ప్రకారం ఇళ్లను అదనపు కలెక్టర్‌ ప్రదీ్‌పజైన్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటూ దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు మాత్రమే పట్టాలు అందిస్తామన్నారు. అందుకుగాను జిల్లా వ్యాప్తంగా 40టీంలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ అధికారి రాజేశ్వరరెడ్డి, వంశీమోహన్‌, ఆర్‌ఐలు, సర్వేయర్లు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-28T05:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising