ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుపేదలకు ఇళ్ల స్థలాలు చూపాలి

ABN, First Publish Date - 2022-12-10T00:24:20+05:30

కందుకూరు రెవెన్యూలోని 788 సర్వే నెంబర్‌లో గల ప్రభుత్వ భూమిలోని నిరుపేదలకు ఇండ్ల స్థలాను చూపాలని సీపీఎం పార్టీ నేతలు శుక్రవారం తహసీల్దార్‌ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.

వినతి పత్రం ఇస్తున్న సీపీఎం నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, డిసెంబరు 9 : కందుకూరు రెవెన్యూలోని 788 సర్వే నెంబర్‌లో గల ప్రభుత్వ భూమిలోని నిరుపేదలకు ఇండ్ల స్థలాను చూపాలని సీపీఎం పార్టీ నేతలు శుక్రవారం తహసీల్దార్‌ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. 15 ఏళ్ల క్రితం నిరుపేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాల పట్టాల ఆధారంగా పొజీషన్‌ చూపాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు డి.రాంచందర్‌, మండల నాయకుడు ఆర్‌.చందు, జి.సత్తయ్య డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-10T00:24:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising