ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందుత్వంతోనే దేశ రక్షణ

ABN, First Publish Date - 2022-08-08T05:38:17+05:30

హిందుత్వంతోనే దేశరక్షణ ముడిపడి ఉందని గోషామహల్‌

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌

శంకర్‌పల్లి, ఆగస్టు 7 : హిందుత్వంతోనే దేశరక్షణ ముడిపడి ఉందని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి  శంకర్‌పల్లి మండలం పొద్దటూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ. ప్రతి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసి హిందుత్వాన్ని కాపాడాలని యువకులకు సూచించారు. దేశరక్షణ కోసం ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. పొద్దటూర్‌ గ్రామంలో భారీ విగ్రహన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఏనుగు నరసింహారెడ్డి, ఎంపీటీసీ ప్రవళిక, సీనియర్‌ నాయకులు వెంకట్‌రెడ్డి, రాములుగౌడ్‌, గంగాధర్‌ సింగ్‌, యువకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. 



Updated Date - 2022-08-08T05:38:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising