ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజసేవతోనే సంతోషం

ABN, First Publish Date - 2022-09-12T05:18:05+05:30

సమాజ సేవతో సంతోషం దక్కుతుందని

శ్మశానవాటికను ప్రారంభిస్తున్న మంత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి 

మహేశ్వరం, సెప్టెంబరు 11 : సమాజ సేవతో సంతోషం దక్కుతుందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. కీర్తి శేషులు శ్రీనివా్‌సగౌడ్‌ జ్ఞాపకార్ధం ఆయన కుటుంబసభ్యులు తుక్కుగూడలో ఏర్పాటు చేసిన శ్మశాన వాటికను ఆదివారం ఆమె ప్రారంభించారు. పుట్టిన ఊరుకు ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తుక్కుగూడలో కీర్తి శేషులు శ్రీనివా్‌సగౌడ్‌ గతంలో చేసిన సేవలు మరిచిపోలేనివన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివా్‌సగౌడ్‌ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-12T05:18:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising