ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ పింఛన్లు ఇవ్వండి

ABN, First Publish Date - 2022-03-17T04:55:22+05:30

అర్హులందరికీ పింఛన్లు ఇవ్వండి

మంత్రిని కలిసిన బాచుపల్లి గ్రామ మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు , మార్చి 16: రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని బాచుపల్లి గ్రామానికి చెంది న మహిళలు మంత్రి సబితాఇంద్రారెడ్డిని కోరారు. బుధవారం నగరంలోని మంత్రి నివాసానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ఇదివరకే అధికారుల ద్వారా నివేదికలు తయారు చేసినట్లు తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్‌.సురేందర్‌రెడ్డి, మన్నె జయేందర్‌ముదిరాజ్‌, ఇ.బాలమల్లే్‌షయాదవ్‌ తాండ్ర దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-17T04:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising