ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుల వృత్తుల సంక్షేమానికి పెద్దపీట

ABN, First Publish Date - 2022-09-20T04:50:05+05:30

కుల వృత్తుల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

రావిరాల పెద్ద చెరువులో చేపపిల్లలను వదులుతున్న మంత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, సెప్టెంబరు 19 : కుల వృత్తుల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని రావిరాల పెద్దచెరువులో సోమవారం మంత్రి చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం ప్రజలు కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ గుర్తించి, వారికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. చెరువుల్లో చేపపిల్లను వదిలి మత్య్సకార సంఘం సభ్యులకు చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 88కోట్ల చేప పిల్లలను తమ ప్రభుత్వం చెరువుల్లో వదలనున్నట్లు తెలిపారు. అందులో రంగారెడ్డి జిల్లాలోని చెరువుల్లో 60లక్షల చేపపిల్లలను వదలాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ భవాని వెంకట్‌రెడ్డి, నాయకులు జె.లక్ష్మయ్య, బి.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-20T04:50:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising