ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు ‘ఈకేవైసీ’ చేయించుకోవాలి

ABN, First Publish Date - 2022-12-02T00:10:24+05:30

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా లబ్ధి పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ఏవో వీరస్వామి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కులకచర్ల, డిసెంబరు 1: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా లబ్ధి పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ఏవో వీరస్వామి తెలిపారు. గురువారం చౌడాపూర్‌ మండల పరిధిలోని మందిపాల్‌ గ్రామంలో సర్పంచ్‌ మఠం ప్రమీల ఆధ్వర్యంలో పీఎంఈకేవైసీ మొబైల్‌ లింక్‌పై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన రైతులంతా పీఎం ఈకేవైసీ చేయించుకోవాలని, లేనియెడల పీఎం కిసాన్‌ పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో జమకావని చెప్పారు. కావున ఈకేవైసీ తప్పకుండా చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో విశ్వనాథ్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising