ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా ఎల్లూబాయి

ABN, First Publish Date - 2022-08-15T05:46:05+05:30

ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా ఎల్లూబాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేట, ఆగస్టు 14 : శామీర్‌పేట ఎంపీపీ ఎల్లూబాయిని ఆదివారం మేడ్చల్‌ జిల్లా ఎంపీపీల ఫోరం నూతన అధ్యక్షురాలిగా మంత్రి మల్లారెడ్డి నియమించారు. ఈసందర్భంగా ఎంపీపీని మంత్రి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకముంచి ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా నియమించినందుకుగాను ఎల్లూబాయి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మూడుచింతలపల్లి, కీసర, మేడ్చల్‌ ఎంపీపీలు హారిక, ఇందిర, రజిత, జడ్పీ వైస్‌చైర్మన్‌ వెంకటేష్‌, మేడ్చల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి పలువురున్నారు.

Updated Date - 2022-08-15T05:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising