ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి

ABN, First Publish Date - 2022-11-16T23:51:01+05:30

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు.

దెబ్బడగూడ గ్రామస్థులతో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, నవంబరు 16: అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. మండలంలోని దెబ్బడగూడ గ్రామంలో బుధవారం టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశమై మాట్లాడారు. ప్రతి గ్రామపంచాయతీల్లో 100మంది ఓటర్లకు ఇద్దరు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులను ఇన్‌చార్జిగా నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ మాజీ డైరక్టరు జిట్ట రాజేందర్‌రెడ్డి, నాయకులు కె.విఘ్నేశ్వర్‌రెడ్డి, డి.జంగయ్య, రాములునాయక్‌, చక్రపాణి, లక్ష్మయ్య, నరిసింహ, విక్రంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T23:51:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising