ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి

ABN, First Publish Date - 2022-08-12T05:30:00+05:30

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి

మృతుడు ఓబుల్‌రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూర్‌, ఆగస్టు 12: తిమ్మాపూర్‌ సమీపంలో చేగూర్‌ చౌరస్తా వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌ మృతిచెందాడు. ఎస్‌ఐ సయూద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. డీసీఎం డ్రైవర్‌ ఓబుల్‌ రాజు(46) హైదరాబాద్‌ నుంచి అనంతపురం వెళ్తూ కర్నూల్‌వైపు వెళ్తున్న కంటైనర్‌ ను ఢీకొన్నాడు. దీంతో ఓబుల్‌ రాజు డీసీఎంలో ఇరుక్కొని మృతిచెందాడు. క్రేన్‌ సాయంతో మృతదేహాన్ని బయటకుతీసి శవపరీక్ష కోసం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు ఏపీలోని అనంతపురానికి చెందినవాడని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సయూద్‌ తెలిపారు.  

Updated Date - 2022-08-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising