ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో చేపల మృత్యువాత

ABN, First Publish Date - 2022-07-03T06:01:33+05:30

చెరువులో చేపల మృత్యువాత

మృత్యువాతపడిన చేపలను పరిశీలిస్తున్న సర్పంచ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌, జూలై 2: కాండ్లకుంట చెరువులో శనివారం సుమారు 5వేల చేపలు మృత్యువాతపడ్డాయి. పశువుల కాపరులు గమనించి స్థానిక సర్పంచుకు సమాచారం అందించారు. దీంతో సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. పోలీసులు, మత్స్యశాఖ ఏడీ సూకీర్తి, అధికారులకు సమాచారం అందించారు. చేపల మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఏదైనా విషయ ప్రయోగం జరిగితే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ కోరారు.

Updated Date - 2022-07-03T06:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising